మానవజీవితంలో అత్యంతవిలువైన వస్తువు ప్రశాంతత. ఈ ప్రశాంతతను ప్రకృతి చిన్నతనంలో మనిషికి కానుకగా ఇస్తుంది. పెద్దైయ్యాక, తమకంటే ఒకటి రెండు పెద్దతరాల వాళ్లు కళ్లముందే తిరుగుతూ అహరహం శ్రమించి, వేరే దేనికోసమూ పడని తాపత్రయమంతా పడి ధర్మాధర్మాల నియమాలను ఏర్పరిచి నిర్మించిన కుటుంబమనే వ్యవస్థ వాటిని పాటిస్తూ కలిసిమెలిసి జీవించిన మనుషులకు కొంతకాలం ముందువరకూ ఆ ప్రశాంతతను ఇస్తూ వచ్చింది.




.jpg)




